PRINT TIME: June 10, 2026 01:05 PM
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం
June 10, 2026 04:38 AM
9 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై మదర్ డైరీ బకాయిల చెల్లింపులకై పాడి రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఏడు పాల సేకరణ సంఘాలకు సంబంధించిన రూ.17 లక్షల బకాయిలు 8 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, డైరీ ప్రతినిధులు రైతులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి