Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 12:56 AM

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం
10-06-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై మదర్ డైరీ బకాయిల చెల్లింపులకై పాడి రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఏడు పాల సేకరణ సంఘాలకు సంబంధించిన రూ.17 లక్షల బకాయిలు 8 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, డైరీ ప్రతినిధులు రైతులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

Sthanikam

పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం

Article Image

కోదాడ-హుజూర్నగర్ రోడ్డుపై మదర్ డైరీ బకాయిల చెల్లింపులకై పాడి రైతులు మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. ఏడు పాల సేకరణ సంఘాలకు సంబంధించిన రూ.17 లక్షల బకాయిలు 8 నెలలుగా పెండింగ్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, డైరీ ప్రతినిధులు రైతులతో చర్చలు జరిపారు. రెండు వారాల్లో బకాయిలు పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. హామీలు అమలు కాకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News