Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:10 PM

బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది

బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది

బావిలో పడిపోయిన మృత్యుంజయుడు మేకల కాపరిని కాపాడిన 108 సిబ్బంది
June 10, 2026 12:07 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

అగ్నిమాపక సిబ్బంది పోలీస్ సిబ్బంది సహాయంతో ఆసుపత్రికి 108 అంబులెన్స్ లో తరలింపు

మేక పిల్లను కాపాడబోయి బావిలో పడిన మేకల కాపరి రాములు

మోటకొండూరు:మండలం గ్రామం కొండాపూర్ గ్రామానికి ఘటనకి 108 సమాచారం అందగానే హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108 సిబ్బంది అంగడి రాములు 45 సంవత్సరాల వయసు గల వ్యక్తి మేక పిల్ల బాయిలో పడడం వలన దానిని కాపాడబోయి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలోప్రమాదవశాత్తు బాయిలో జారి పడడం జరిగింది.అటు వైపుగా వెళుతున్న ఇది గమనించిన గ్రామస్తులు వెంటనే 108కి ఫైర్ సిబ్బందికి పోలీస్ వారికి సమాచారం అందించడం జరిగింది సంఘటన స్థలానికి చేరుకున్న108అగ్ని మాపక సిబ్బంది చొరవతో బావిలోకి నిచ్చెనను ఏర్పాటు చేసి రాములును అతి జాగ్రత్తగా బయటకు తీయడం జరిగింది బావిలో పడిపోయిన రాములు కు గాయాలు కావడం వలన 108 అంబులెన్స్ లో మెరుగైన ప్రథమ చికిత్సను అందిస్తూ బోనగిరి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. సరియైన సమయంలో స్పందించిన 108 సిబ్బందికి అగ్నిమాపక సిబ్బందికి బావిలో పడిపోయి ఉన్న రాములు ప్రాణాలను కాపాడినందుకు అక్కడికి వచ్చిన ప్రజలు,గ్రామస్తులు గ్రామపంచాయతీ సిబ్బంది అభినందనలు తెలియజేయడం జరిగింది ప్రస్తుతం రాములు యొక్క ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. ఈ సంఘటన స్థలానికి 108 సిబ్బంది ఆలేటి పైలెట్ మహేందర్ రెడ్డి ఈఎంటి ఆళ్లకుంట రాకేష్ లను అభినందించి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News