Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పాడి రైతుల ధర్నా.. దిగొచ్చిన యాజమాన్యం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 01:00 PM

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు

పాన్ షాపులపై పోలీసుల ఆకస్మిక తనిఖీలు
June 10, 2026 04:38 AM 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

కోదాడ పట్టణంలోని పలు పాన్ షాపులపై కోదాడ పట్టణ సీఐ శివశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.నిషేధిత గుట్కాలు, పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై ప్రత్యేక దృష్టిసారించి దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ..నిబంధనలకు విరుద్ధంగా నిషేధిత వస్తువులు విక్రయిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని వ్యాపారులకు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు సుధీర్, ఉపేందర్ రెడ్డి, చిన్న మల్సూర్, ట్రాఫిక్ ఎస్సై అంజిరెడ్డి పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News