Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా వ్యాపారవేత్త గోదల వెంకటరెడ్డి జన్మదిన వేడుక 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 10:12 PM

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌

గంజాయి కేసులో ఇద్దరు నిందితుల రిమాండ్‌
July 03, 2026 09:10 PM 119 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

* నిందితులను రిమాండ్ కు తరలించిన చౌటుప్పల్ పోలీసులు

చౌటుప్పల్ ప్రాంతంలో కలకలం రేపిన గంజాయి కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిన్న (గురువారం) నిబంధనలకు విరుద్ధంగా గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన వ్యక్తులపై కేసు నమోదు చేసిన పోలీసులు, వారిని కోర్టు ముందు హాజరుపరిచి జైలుకు పంపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రిమాండ్‌కు వెళ్లిన వారిలో ఒడిశా రాష్ట్రానికి చెందిన మోహన్ మహలిక్ (28, వృత్తి: కూలీ), రంగారెడ్డి జిల్లా షామీర్‌పేట మజీద్‌పూర్ నివాసి దీనబంధు సాహూ (32, వృత్తి: కూలీ) ఉన్నారు. యువతను నిర్వీర్యం చేస్తున్న గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు, రవాణాపై గట్టి నిఘా ఉంచామని, ఇలాంటి అక్రమ వ్యాపారాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News