రామన్నపేట మండలంలోని బోగారం గ్రామానికి చెందిన శ్రీ చలమల్ల శ్రీనివాసరెడ్డి మృతిచెందడం పట్ల బోగారం గ్రామ సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుడి భౌతికకాయాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి తన వంతు సహాయంగా రూ.10,000 (పదివేల రూపాయలు) ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి