PRINT TIME: July 03, 2026 09:22 AM
ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం
July 03, 2026 07:54 AM
6 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish K
కోదాడలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 2026 ఎస్ఎస్సీ పరీక్షల్లో జిల్లా టాపర్లుగా నిలిచి ట్రిపుల్ ఐటీ సీట్లు సాధించిన విద్యార్థులు హరి, విన్ని, హరీష్లకు రిటైర్డ్ గెజిటెడ్ హెచ్ఎం ముత్తవరపు రామారావు రూ. 5 వేల చొప్పున ఆర్థిక ప్రోత్సాహం అందించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ఎండి. సలీం షరీఫ్ ఆయనను అభినందించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి చేరాలని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి అందరి సమిష్టి కృషి అవసరమని రామారావు అన్నారు. భవిష్యత్తులోనూ ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తానని తెలిపారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి