Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:49 AM

ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం
03-07-2026 46 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ: తెలంగాణ ఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలోని ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కేంద్ర ఫోరం (ఉమ్మడి నల్లగొండ జిల్లా) 2026–2029 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం ఆర్టికల్–18, ఎన్నికల నోటిఫికేషన్ నం.02/ఎలక్షన్/ఐటీఐ ఫోరం మేరకు ప్రభుత్వ ఐటీఐ, న్యూ నల్లగొండలో ఎన్నికల ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు.

ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలుకావడంతో పరిశీలన అనంతరం అన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎ. హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎ. శ్రీనివాస్, విజయనిర్మల, సీహెచ్. దామోదర్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. విష్ణుమోహన్, సంయుక్త కార్యదర్శులుగా ఎ. శిరీష, రామలింగయ్య, అల్బెలా, కోశాధికారిగా సీహెచ్. పరమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధీర్, పబ్లిసిటీ సెక్రటరీగా టి. చంద్రకర్, ఈసీ సభ్యులుగా టి. రేణుక, ఎ. కనకయ్య, ఎన్. శ్రీనివాస్, సీహెచ్. వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు

Sthanikam

ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల ఫోరం నూతన కార్యవర్గం ఏకగ్రీవం

Article Image

నల్గొండ: తెలంగాణ ఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలోని ఉపాధి, శిక్షణ శాఖ ఉద్యోగుల కేంద్ర ఫోరం (ఉమ్మడి నల్లగొండ జిల్లా) 2026–2029 కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ నాన్‌గెజిటెడ్ అధికారుల సంఘం ఆర్టికల్–18, ఎన్నికల నోటిఫికేషన్ నం.02/ఎలక్షన్/ఐటీఐ ఫోరం మేరకు ప్రభుత్వ ఐటీఐ, న్యూ నల్లగొండలో ఎన్నికల ప్రక్రియ నిర్ణీత షెడ్యూల్ ప్రకారం నిర్వహించారు.

ప్రతి పదవికి ఒక్కో నామినేషన్ మాత్రమే దాఖలుకావడంతో పరిశీలన అనంతరం అన్ని నామినేషన్లు చెల్లుబాటయ్యాయని ఎన్నికల అధికారులు ప్రకటించారు.

నూతన కార్యవర్గంలో అధ్యక్షుడిగా ఎ. హేమంత్ కుమార్, ఉపాధ్యక్షులుగా ఎ. శ్రీనివాస్, విజయనిర్మల, సీహెచ్. దామోదర్, ప్రధాన కార్యదర్శిగా సీహెచ్. విష్ణుమోహన్, సంయుక్త కార్యదర్శులుగా ఎ. శిరీష, రామలింగయ్య, అల్బెలా, కోశాధికారిగా సీహెచ్. పరమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా సుధీర్, పబ్లిసిటీ సెక్రటరీగా టి. చంద్రకర్, ఈసీ సభ్యులుగా టి. రేణుక, ఎ. కనకయ్య, ఎన్. శ్రీనివాస్, సీహెచ్. వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News