PRINT TIME: July 03, 2026 09:02 PM
నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గజ్జి భాస్కర్ యాదవ్
నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి గజ్జి భాస్కర్ యాదవ్
July 03, 2026 07:05 PM
8 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శి (చీఫ్ సెక్రటరీ)గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును రాష్ట్ర యాదవ కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ గజ్జి భాస్కర్ యాదవ్ సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గజ్జి భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ, సంజయ్ జాజు నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాల అమలు మరింత సమర్థవంతంగా కొనసాగి, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన పదవీకాలం విజయవంతంగా సాగి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందాలని ఆకాంక్షించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి