Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బీఎల్ఓ యాప్‌లో వివరాలు తప్పుల్లేకుండా నమోదు చేయాలి. ఓటరు జాబితా సవరణలో పారదర్శకత పాటించాలి: కలెక్టర్ నారాయణరెడ్డి 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 03, 2026 08:53 PM

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి.  రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి
July 03, 2026 07:45 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

బీఎల్ఓలు అందజేస్తున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేసి అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్‌కే పురం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వివరాలతో ఫారాలు నింపడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీఎల్ఓలు సుమలత, మమత, రాంబాబు, సూపర్‌వైజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News