Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 06:53 AM

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి.  రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి
03-07-2026 27 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చైతన్యపురి

బీఎల్ఓలు అందజేస్తున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేసి అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్‌కే పురం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వివరాలతో ఫారాలు నింపడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీఎల్ఓలు సుమలత, మమత, రాంబాబు, సూపర్‌వైజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తప్పుల్లేకుండా ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలు నింపాలి. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి

Article Image

చైతన్యపురి

బీఎల్ఓలు అందజేస్తున్న ఓటరు ఎన్యుమరేషన్ ఫారాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేసి అందించాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు చిలుక ఉపేందర్ రెడ్డి కోరారు. శుక్రవారం ఆర్‌కే పురం డివిజన్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సరైన వివరాలతో ఫారాలు నింపడం ద్వారా తప్పులులేని ఓటరు జాబితా రూపొందించేందుకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కార్యక్రమంలో బీఎల్ఓలు సుమలత, మమత, రాంబాబు, సూపర్‌వైజర్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News