Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అక్రమ అరెస్టులు, పోలీసుల నిర్బంధాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: తాటికొండ సీతయ్య నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి సీతక్క మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 05, 2026 06:05 PM

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
July 04, 2026 01:49 PM 425 Views
Reporter
స్థానికం ప్రతినిధి : వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh

వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల రవి- శంకరమ్మ దంపతుల కుమారుడైన పల్లెర్ల నితిన్ (19) అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. కొద్ది సంవత్సరాల కిందట తండ్రి కూడా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దయార్థ హృదయంతో పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి 5000 రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ,బండారు ఎల్లయ్య, మన్నెం వెంకట్ రెడ్డి, బండారు యాదయ్య, మొగిలి పాక మోహన్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News