వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల రవి- శంకరమ్మ దంపతుల కుమారుడైన పల్లెర్ల నితిన్ (19) అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. కొద్ది సంవత్సరాల కిందట తండ్రి కూడా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దయార్థ హృదయంతో పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి 5000 రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ,బండారు ఎల్లయ్య, మన్నెం వెంకట్ రెడ్డి, బండారు యాదయ్య, మొగిలి పాక మోహన్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
PRINT TIME: August 27, 2026 05:48 PM
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి
04-07-2026
587 Views
స్థానికం ప్రతినిధి :
వలిగొండ మండల కరస్పాండెంట్
Vaddeman Suresh
వలిగొండ మండలంలోని పులిగిల్ల గ్రామానికి చెందిన పల్లెర్ల రవి- శంకరమ్మ దంపతుల కుమారుడైన పల్లెర్ల నితిన్ (19) అనారోగ్యం కారణంగా మరణించడం జరిగింది. కొద్ది సంవత్సరాల కిందట తండ్రి కూడా మరణించాడు. నిరుపేద కుటుంబం కావడంతో దయార్థ హృదయంతో పులిగిల్ల గ్రామ మాజీ సర్పంచ్ జక్క వెంకట్ రెడ్డి 5000 రూపాయలను మృతుని కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ ,బండారు ఎల్లయ్య, మన్నెం వెంకట్ రెడ్డి, బండారు యాదయ్య, మొగిలి పాక మోహన్ తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి