Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 05:36 AM

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయానిధి.. సిరికొండ లో సహాయనిధి చెక్కుల పంపిణీ...

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయానిధి.. సిరికొండ లో సహాయనిధి చెక్కుల పంపిణీ...

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయానిధి.. సిరికొండ లో సహాయనిధి చెక్కుల పంపిణీ...
05-07-2026 48 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sirikonda
Reporter shekar

సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:నందికొండ రాజయ్య: రూ. 44,000/-,బోయిడి లింబవ్వ: రూ. 16,500/-,కనుగందుల నిహారిక: రూ. 14,500/-,కానపురం కిషోర్: రూ. 13,500/-,లక్కం రాజలింగం: రూ. 13,000/-.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేగంసాయన్న,సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాము మొట్టల, గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్, కాంగ్రెస్ నాయకులు రమేష్ రాజేందర్ గౌడ్, సలీం,చిట్యాల రవిశంకర్,రామస్వామి గౌడ్,కొలిపాక రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.ఆపద సమయంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Sthanikam

పేదలకు అండ ముఖ్యమంత్రి సహాయానిధి.. సిరికొండ లో సహాయనిధి చెక్కుల పంపిణీ...

Article Image

సిరికొండ మండల కేంద్రంలో ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఆదేశాల మేరకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఐదుగురు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేయడం జరిగింది.లబ్ధిదారుల వివరాలు:నందికొండ రాజయ్య: రూ. 44,000/-,బోయిడి లింబవ్వ: రూ. 16,500/-,కనుగందుల నిహారిక: రూ. 14,500/-,కానపురం కిషోర్: రూ. 13,500/-,లక్కం రాజలింగం: రూ. 13,000/-.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేగంసాయన్న,సిరికొండ మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాము మొట్టల, గ్రామ శాఖ అధ్యక్షులు దిగంబర్, కాంగ్రెస్ నాయకులు రమేష్ రాజేందర్ గౌడ్, సలీం,చిట్యాల రవిశంకర్,రామస్వామి గౌడ్,కొలిపాక రాజు మరియు తదితరులు పాల్గొన్నారు.ఆపద సమయంలో తమకు ఆర్థికంగా అండగా నిలిచిన సీఎం రేవంత్ రెడ్డి గారికి, ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధిదారులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News