Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఆరాధ్య నూతన వస్త్రాలంకరణ వేడుకల్లో పాల్గొన్న వై. పండరి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 06:04 PM

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు
30-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని అతిమ్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా సమాఖ్య శిక్షకురాలు స్వప్న మాట్లాడుతూ మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాల సద్వినియోగం, రుణాలను ఆదాయం పెంచే ఉపాధి అవకాశాలకు వినియోగించుకునే విధానాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ మహిళల అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, మహిళా సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సీసీ సాయిలు, వీఓఏ పిరయ్య, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మహిళల ఆర్థికాభివృద్ధికి స్వయం సహాయక సంఘాలు

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో మానూర్ మండలంలోని అతిమ్యాల్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లా సమాఖ్య శిక్షకురాలు స్వప్న మాట్లాడుతూ మహిళలు పొదుపు అలవాటును పెంపొందించుకుని ఆర్థికంగా స్వావలంబన సాధించాలని సూచించారు. స్వయం సహాయక సంఘాల నిర్వహణ, బ్యాంకు రుణాల సద్వినియోగం, రుణాలను ఆదాయం పెంచే ఉపాధి అవకాశాలకు వినియోగించుకునే విధానాలపై మహిళలకు అవగాహన కల్పించారు.మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబాలతో పాటు గ్రామాలు కూడా అభివృద్ధి చెందుతాయని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విద్యాసాగర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ మహిళల అభివృద్ధికి తన వంతు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని, మహిళా సంఘాల సభ్యులు అందుబాటులో ఉన్న ప్రభుత్వ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కోరారు. కార్యక్రమంలో సీసీ సాయిలు, వీఓఏ పిరయ్య, మహిళా సంఘాల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News