సంగెం గ్రామం: బ్రిడ్జి సమీపంలో రహదారి మలుపు (టర్నింగ్) ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు.
సంగెం గ్రామ సర్పంచ్ కలకోట్ల మల్లేష్ ఆధ్వర్యంలో బ్రిడ్జి వద్ద రహదారి పక్కన కర్రలను ఏర్పాటు చేసి, వాటికి ఎరుపు, తెలుపు, పసుపు రంగుల స్టిక్కరింగ్ చేయించారు. దీంతో మలుపు ప్రాంతం వాహనదారులకు స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకున్నారు.
వాహనదారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి