Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25న బహిరంగ వేలంపాట కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 19, 2026 02:59 PM

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25న బహిరంగ వేలంపాట

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25న బహిరంగ వేలంపాట

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25న బహిరంగ వేలంపాట
19-08-2026 156 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండల కేంద్రంలో కేతకీ సంగమేశ్వర దేవాలయం ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప ఒక ప్రకటనలో మాట్లాడుతూ...కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 2026–27 సంవత్సరానికి వివిధ హక్కుల కోసం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో వేలంపాట నిర్వహించనున్నారు. వేలంపాటలో పాల్గొనే వారు రూ.10 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం ద్వారా పొందే హక్కులు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని అధికారులు సూచించారు.

Sthanikam

కేతకీ సంగమేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 25న బహిరంగ వేలంపాట

Article Image

జహీరాబాద్ నియోజకవర్గంలో ఝరాసంఘం మండల కేంద్రంలో కేతకీ సంగమేశ్వర దేవాలయం ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప ఒక ప్రకటనలో మాట్లాడుతూ...కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో 2026–27 సంవత్సరానికి వివిధ హక్కుల కోసం బహిరంగ వేలంపాట నిర్వహించనున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. ఈ నెల 25న ఉదయం 11 గంటలకు దేవస్థాన ప్రాంగణంలో వేలంపాట నిర్వహించనున్నారు. వేలంపాటలో పాల్గొనే వారు రూ.10 వేల ధరావత్తు చెల్లించాలి. వేలం ద్వారా పొందే హక్కులు 2026 సెప్టెంబర్ 1 నుంచి 2027 ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయి. ఆసక్తి ఉన్న వారు నిర్ణీత సమయానికి హాజరై వేలంపాటలో పాల్గొనాలని అధికారులు సూచించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News