Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జాతీయ గీతాన్ని అవమానించడం తగదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 08:54 AM

నల్లగొండ జిల్లా కేంద్రంలో‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ ప్రారంభం. ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్రంలో‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ ప్రారంభం. ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి

నల్లగొండ జిల్లా కేంద్రంలో‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ ప్రారంభం.    ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి
18-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వైపు చైతన్యపురి కాలనీలో ‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ నూతనంగా ప్రారంభమైంది. స్త్రీ సూర్య హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షోరూమ్‌లో ఓలో, పోల్, జెడ్‌ఎల్, డిల్ తదితర ఈవీ మోడళ్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచినట్లు బైరెడ్డి రామిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి కుక్కడం సైదిరెడ్డి, నక్క రాజు యాదవ్, ఎర్రబెల్లి మధుసూదన్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి జితేందర్ రెడ్డితో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు

Sthanikam

నల్లగొండ జిల్లా కేంద్రంలో‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ ప్రారంభం. ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి

Article Image

నల్లగొండ పట్టణంలోని దేవరకొండ రోడ్డు వైపు చైతన్యపురి కాలనీలో ‘జై శ్రీరామ్ ఈవీ మోటర్స్’ నూతనంగా ప్రారంభమైంది. స్త్రీ సూర్య హాస్పిటల్ ఎదురుగా ఏర్పాటు చేసిన ఈ షోరూమ్‌ను నిర్వాహకులు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూమ్ ప్రొప్రైటర్ బైరెడ్డి రామిరెడ్డి మాట్లాడుతూ, వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఆధునిక ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన వ్యయాన్ని తగ్గించుకునే అవకాశం ఉండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగదారులకు అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. షోరూమ్‌లో ఓలో, పోల్, జెడ్‌ఎల్, డిల్ తదితర ఈవీ మోడళ్లను వినియోగదారుల కోసం అందుబాటులో ఉంచినట్లు బైరెడ్డి రామిరెడ్డి వెల్లడించారు. నల్లగొండ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి కుక్కడం సైదిరెడ్డి, నక్క రాజు యాదవ్, ఎర్రబెల్లి మధుసూదన్ రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బైరెడ్డి జితేందర్ రెడ్డితో పాటు బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News