Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి: సంగారెడ్డి ఎమ్మెల్యే,ఆందోల్ మాజీ ఎమ్మెల్యే విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 07:08 PM

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఎస్ ఐ గోపాతి సతీష్

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఎస్ ఐ గోపాతి సతీష్

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి.  ఎస్ ఐ గోపాతి సతీష్
17-08-2026 110 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

గంజాయిపై యుద్ధం.. అవగాహనే ఆయుధం.

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఎస్ ఐ సతీష్‌ సూచించారు. వెల్లంకి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో నకరకంటి గణేష్‌ ఆధ్వర్యంలో సోమవారం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ సతీష్‌ మాట్లాడుతూ గంజాయి, మద్యం, గుట్కా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఈడెం రాధా శ్రీనివాస్‌, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. అశోక్‌,మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఐటి పాముల పెద్దులు, వార్డు సభ్యులు గంజి భాస్కర్, గోధుమల సోమప్ప, ఎడ్ల సంజీవరెడ్డి, ఢిల్లీ ప్రమోదరెడ్డి, తాటిపాముల స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి. ఎస్ ఐ గోపాతి సతీష్

Article Image

గంజాయిపై యుద్ధం.. అవగాహనే ఆయుధం.

రామన్నపేట మండలంలోని వెల్లంకి గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని ఎస్ ఐ సతీష్‌ సూచించారు. వెల్లంకి గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలలో నకరకంటి గణేష్‌ ఆధ్వర్యంలో సోమవారం మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్ ఐ సతీష్‌ మాట్లాడుతూ గంజాయి, మద్యం, గుట్కా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని తెలిపారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ చదువుపై దృష్టి సారించాలని సూచించారు. గ్రామ ప్రజలు కూడా మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీసులకు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ ఈడెం రాధా శ్రీనివాస్‌, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్‌ ఎన్‌. అశోక్‌,మాజీ ఎంపీటీసీ తిమ్మాపురం మహేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సత్తిరెడ్డి, ఉపాధ్యాయులు, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు ఐటి పాముల పెద్దులు, వార్డు సభ్యులు గంజి భాస్కర్, గోధుమల సోమప్ప, ఎడ్ల సంజీవరెడ్డి, ఢిల్లీ ప్రమోదరెడ్డి, తాటిపాముల స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News