నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా సోమవారం రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు ముగ్గు ప్రొసీడింగ్స్ కాపీ అందజేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి మానస శ్రీధర్, ఉప సర్పంచ్ నాగుల రాజేశ్వర్ గౌడ్,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల జగన్, ఉపాధ్యక్షులు వాడే శేఖర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు చంద్రా గౌడ్, నల్ల బుచ్చన్న, రహీం,రవీందర్ గౌడ్,సామెల్, ఇసాక్, పెద్దులు పాల్గొన్నారు.సొంత ఇంటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి,ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.
PRINT TIME: August 17, 2026 03:39 PM
కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..
కొండాపూర్ లో ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభం..
17-08-2026
10 Views
స్థానికం ప్రతినిధి :
Sirikonda
Reporter shekar
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న ఇందిరమ్మ ఇల్లు పథకంలో భాగంగా సోమవారం రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి వెల్మ భాస్కర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇల్లు ముగ్గు ప్రొసీడింగ్స్ కాపీ అందజేసి ముగ్గు పోయడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నీరటి మానస శ్రీధర్, ఉప సర్పంచ్ నాగుల రాజేశ్వర్ గౌడ్,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల జగన్, ఉపాధ్యక్షులు వాడే శేఖర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు చంద్రా గౌడ్, నల్ల బుచ్చన్న, రహీం,రవీందర్ గౌడ్,సామెల్, ఇసాక్, పెద్దులు పాల్గొన్నారు.సొంత ఇంటి కల నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి,ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి