Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వాజ్‌పేయి వర్ధంతి సందర్భంగా నివాళులు.. నూతన కమిటీ సభ్యులకు సన్మానం విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 10:09 PM

చిన్న వయస్సులోనే భరతనాట్యంలో ప్రతిభ చాటిన అంజనా భారతి

చిన్న వయస్సులోనే భరతనాట్యంలో ప్రతిభ చాటిన అంజనా భారతి

చిన్న వయస్సులోనే భరతనాట్యంలో ప్రతిభ చాటిన అంజనా భారతి
16-08-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఆందోల్ నియోజకవర్గంలో రేగోడ్ గ్రామానికి చెందిన అంజనా భారతి భరతనాట్యంలో ప్రతిభ కనబరుస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. లింగాపురం గ్రామానికి చెందిన జ్యోతి–అరవింద్ రావు దంపతుల కుమార్తె అయిన అంజనా భారతి చిన్న వయస్సు నుంచే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకుని క్రమం తప్పకుండా సాధన చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన “తెలంగాణ తల్లికి వందనం–భరతనాట్య అభినందన” కార్యక్రమంలో సంప్రదాయ నృత్య వేషధారణలో అంజనా భారతి చేసిన భరతనాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.ఆమె ప్రతిభను పలువురు అభినందించారు. భవిష్యత్తులో భరతనాట్యంలో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆకాంక్షించారు. అంజనా భారతి ప్రతిభ పట్ల రేగోడ్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

చిన్న వయస్సులోనే భరతనాట్యంలో ప్రతిభ చాటిన అంజనా భారతి

Article Image

ఆందోల్ నియోజకవర్గంలో రేగోడ్ గ్రామానికి చెందిన అంజనా భారతి భరతనాట్యంలో ప్రతిభ కనబరుస్తూ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తున్నారు. లింగాపురం గ్రామానికి చెందిన జ్యోతి–అరవింద్ రావు దంపతుల కుమార్తె అయిన అంజనా భారతి చిన్న వయస్సు నుంచే భరతనాట్యంపై ఆసక్తి పెంచుకుని క్రమం తప్పకుండా సాధన చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన “తెలంగాణ తల్లికి వందనం–భరతనాట్య అభినందన” కార్యక్రమంలో సంప్రదాయ నృత్య వేషధారణలో అంజనా భారతి చేసిన భరతనాట్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది.ఆమె ప్రతిభను పలువురు అభినందించారు. భవిష్యత్తులో భరతనాట్యంలో మరిన్ని ఉన్నత అవకాశాలు అందుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆకాంక్షించారు. అంజనా భారతి ప్రతిభ పట్ల రేగోడ్ గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News