Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు. విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 09:53 AM

చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
16-08-2026 8 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జెల్ల పాండు, చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు దేశ ప్రజలుస్వేచ్ఛావాయువులుపీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎన్నటికీ మర్చిపోవద్దని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

చిట్యాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.

Article Image

నల్గొండ జిల్లా చిట్యాల మండల పరిధిలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆవిష్కరించి దేశభక్తిని చాటుకున్నారు.స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ విజయ్‌కుమార్, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో జెల్ల పాండు, చిట్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పందిరి గీత, స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై వెంకట్‌రెడ్డి జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎందరో మహనీయుల త్యాగాలు, పోరాటాల ఫలితంగానే నేడు దేశ ప్రజలుస్వేచ్ఛావాయువులుపీల్చుకుంటున్నారని పేర్కొన్నారు.

స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల సేవలను, త్యాగాలను ప్రతి ఒక్కరూ ఎన్నటికీ మర్చిపోవద్దని అన్నారు. దేశ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News