Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
300 మీటర్ల జాతీయ జెండాతో తైక్వాండో క్రీడాకారుల తిరంగా ర్యాలీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 07:51 AM

నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
16-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగోల్: దేశభక్తి భావాన్ని చాటుతూ నాగోల్ పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ మహమ్మద్ మక్బూల్ జానీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఐలు శివ, నాగప్రసాద్, రమేష్, దశరథ్, సూర్యనాయక్, ఉమా, మమత, ఏఎస్‌ఐ జంగయ్యతో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు అనంతుల రాజారెడ్డి, సీతారాములుపల్లె, బి. దనంజయ్ గౌడ్, ఈంద్రాల రమేష్ గౌడ్, బి. కుమార్ గౌడ్, చెరుకు ప్రవీణ్ గౌడ్, మధు, సాయి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగోల్ పోలీస్ స్టేషన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు

Article Image

నాగోల్: దేశభక్తి భావాన్ని చాటుతూ నాగోల్ పోలీస్ స్టేషన్‌లో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఎస్‌హెచ్‌ఓ మహమ్మద్ మక్బూల్ జానీ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, పోలీసు సిబ్బందికి, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్‌ఐలు శివ, నాగప్రసాద్, రమేష్, దశరథ్, సూర్యనాయక్, ఉమా, మమత, ఏఎస్‌ఐ జంగయ్యతో పాటు పోలీసు సిబ్బంది, స్థానిక ప్రముఖులు అనంతుల రాజారెడ్డి, సీతారాములుపల్లె, బి. దనంజయ్ గౌడ్, ఈంద్రాల రమేష్ గౌడ్, బి. కుమార్ గౌడ్, చెరుకు ప్రవీణ్ గౌడ్, మధు, సాయి, నవీన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News