సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ వారి ఆశయా సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో చెవిటి, మూగ ఆశ్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరు క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.
PRINT TIME: August 15, 2026 09:40 PM
రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2026
45 Views
స్థానికం ప్రతినిధి :
thungathurthi
Bandi Kiran Kumar
సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ వారి ఆశయా సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో చెవిటి, మూగ ఆశ్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరు క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి