Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:40 PM

రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

రిటైర్డ్ ఉద్యోగుల  భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
15-08-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ వారి ఆశయా సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో చెవిటి, మూగ ఆశ్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరు క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

Sthanikam

రిటైర్డ్ ఉద్యోగుల భవనంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

Article Image

సూర్యాపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం 80 స్వాతంత్రం దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉద్యోగుల సంఘ జిల్లా అధ్యక్షులు రవీందర్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ... స్వాతంత్రం కోసం అమరవీరులు తమ ప్రాణాలను లెక్కచేయకుండా స్వాతంత్రం కోసం పోరాడిన అమరవీరులను ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ వారి ఆశయా సాధనకు కృషి చేయాలని అన్నారు. అనంతరం స్వాతంత్రం దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో చెవిటి, మూగ ఆశ్రమంలో రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఆరు క్వింటాల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News