నల్గొండ పట్టణ కేంద్రంలో బస్టాండు ఆవరణంలో ఐ ఎన్ టి యు సి ఆటో రిక్షా కార్మికుల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు
ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్షులు లింగరాజు ఉపాధ్యక్షులు దశరథ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు జాతీయ జెండా ఎగరేసి లింగరాజు మాట్లాడుతూ ఆనాడు స్వాతంత్ర కోసం పోరాడిన మహనీయుల త్యాగ ఫలితమే నేడు మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వాతంత్ర దినం ఆనాటి స్వాతంత్ర ఉద్యమంలో ప్రతి ఒక్క కార్మికుడు దేశం కోసం పోరాడి వచ్చే భావితరాల కోసం స్వేచ్ఛ సమానత్వం రాజకీయం అనే అంశాలు మనందరికీ ఉండాలని ప్రతి ఒక్క కార్మికుడు పని చేసుకుని కుటుంబాన్ని పోషించుకునే విధంగా నేడు ఈ స్వాతంత్రం ప్రతి ఒక్కరు అనుభవిస్తున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నల్లగొండ ఆటో యూనియన్ కార్మికుల సంఘ సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి