Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:54 PM

ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లోనే 'ప్రజావాణి'.; ఎంపీడీవో చలపతి

ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లోనే 'ప్రజావాణి'.; ఎంపీడీవో చలపతి

ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లోనే 'ప్రజావాణి'.; ఎంపీడీవో చలపతి
15-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తుంగతుర్తిమండల ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. శనివారం ఎంపీడీవో చలపతి మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావచ్చన్నారు. మండలానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తగిన మార్గం చూపుతారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కోరారు.ఇట్టి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం లో మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు హాజరై వారి వారి శాఖాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.

Sthanikam

ఇకపై ప్రతి సోమవారం ఎంపీడీవో ఆఫీస్లోనే 'ప్రజావాణి'.; ఎంపీడీవో చలపతి

Article Image

తుంగతుర్తి;

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నుంచి ఎంపీడీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తుంగతుర్తిమండల ఎంపీడీవో చలపతిరావు తెలిపారు. శనివారం ఎంపీడీవో చలపతి మీడియాతో మాట్లాడుతూ.. మండల ప్రజలు తమ సమస్యలను ప్రజావాణి ద్వారా అధికారుల దృష్టికి తీసుకు రావచ్చన్నారు. మండలానికి సంబంధించిన అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ప్రజావాణికి హాజరై ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించడంతో పాటు సమస్యల పరిష్కారానికి తగిన మార్గం చూపుతారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయాలని కోరారు.ఇట్టి మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమం లో మండల స్థాయిలో ఉన్న అందరు అధికారులు హాజరై వారి వారి శాఖాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని వారు అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News