Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:56 PM

చందుపట్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చందుపట్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

చందుపట్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15-08-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సీయోను ప్రార్థనా మందిరం వద్ద నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవ. జీవ ప్రకాశం బల్లెం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ఒక కుటుంబంలా జీవిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖుల పాల్గొనడం కార్యక్రమంలో రెవ. బ్లెస్సి జీవ ప్రకాశం బల్లెం, గ్రామ సర్పంచ్ దిగోజు లతా వెంకటాచారి, ఉపసర్పంచ్ ఓర్సు మంజుల శ్రీను, వార్డు సభ్యుడు జిల్లా నాగయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్ కల్కూరి సూర్యకళ, సంఘ పెద్దలు కొమ్ము అబ్రహం, చింతమల్ల ఆమోస్, కొమ్ము వెంకటయ్య, జస్లీనా బల్లెం, జాయిస్ బల్లెం, బ్లెస్సింగ్ పాల్ బల్లెం, వెలిజాల అభిలాష్, జిల్లా చందు, వెలిజాల అఖిల్‌కుమార్, కొమ్ము సౌజన్య, కొమ్ము విజయ, జిల్లా శోభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, విశ్వాసులు, సంఘస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

Sthanikam

చందుపట్లలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Article Image

బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. సీయోను ప్రార్థనా మందిరం వద్ద నిర్వహించిన జెండా వందన కార్యక్రమంలో బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు రెవ. జీవ ప్రకాశం బల్లెం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1947లో బ్రిటిష్ పాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం లభించిందని, దేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. దేశ ప్రజలంతా ఐకమత్యంతో ఒక కుటుంబంలా జీవిస్తూ దేశాభివృద్ధికి పాటుపడాలని ఆకాంక్షించారు. బ్లెస్సింగ్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున జెండా వందన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. ప్రముఖుల పాల్గొనడం కార్యక్రమంలో రెవ. బ్లెస్సి జీవ ప్రకాశం బల్లెం, గ్రామ సర్పంచ్ దిగోజు లతా వెంకటాచారి, ఉపసర్పంచ్ ఓర్సు మంజుల శ్రీను, వార్డు సభ్యుడు జిల్లా నాగయ్య, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామ పెద్దలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నరసింహ, ఉపాధ్యాయులు, విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్ కల్కూరి సూర్యకళ, సంఘ పెద్దలు కొమ్ము అబ్రహం, చింతమల్ల ఆమోస్, కొమ్ము వెంకటయ్య, జస్లీనా బల్లెం, జాయిస్ బల్లెం, బ్లెస్సింగ్ పాల్ బల్లెం, వెలిజాల అభిలాష్, జిల్లా చందు, వెలిజాల అఖిల్‌కుమార్, కొమ్ము సౌజన్య, కొమ్ము విజయ, జిల్లా శోభ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు, విశ్వాసులు, సంఘస్తులకు మిఠాయిలు పంపిణీ చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News