Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:57 PM

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన రెస్టారెంట్‌ ప్రారంభం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన రెస్టారెంట్‌ ప్రారంభం

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన రెస్టారెంట్‌ ప్రారంభం
15-08-2026 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్‌ రోడ్డులో, ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రెన్సీ కిచెన్‌’ రెస్టారెంట్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌ శనివారం ఘనంగా జరిగింది.

నల్లగొండ కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్యశ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అతిథులు పాల్గొన్నారు.

రెన్సీ కిచెన్‌లో అల్పాహారం, భోజనం, రాత్రి భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రెన్సీ కిచెన్‌ నిర్వాహకులు వీపూరి శ్రీనివాస్‌, వీపూరి శశికాంత్‌ మాట్లాడుతూ రెస్టారెంట్‌కు ప్రజలు, శ్రేయోభిలాషులు ఆదరాభిమానాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి గుమ్ముల మోహన్‌ రెడ్డి, మహ్మద్‌ అప్రఫ్‌ అలీ, అబ్బగోని రమేష్‌ గౌడ్‌, యా శ్రీ యామ దయాకర్‌ కవిత, యం.డి. ఇబ్రహీం తదితరులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

Sthanikam

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నూతన రెస్టారెంట్‌ ప్రారంభం

Article Image

నల్లగొండ పట్టణంలోని శివాజీ నగర్‌ రోడ్డులో, ఎన్‌టీఆర్‌ విగ్రహం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘రెన్సీ కిచెన్‌’ రెస్టారెంట్‌ గ్రాండ్‌ ఓపెనింగ్‌ శనివారం ఘనంగా జరిగింది.

నల్లగొండ కార్పొరేషన్‌ మేయర్‌ బుర్రి చైతన్యశ్రీనివాస్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అతిథులు పాల్గొన్నారు.

రెన్సీ కిచెన్‌లో అల్పాహారం, భోజనం, రాత్రి భోజన సదుపాయాలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా రెస్టారెంట్‌ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రెన్సీ కిచెన్‌ నిర్వాహకులు వీపూరి శ్రీనివాస్‌, వీపూరి శశికాంత్‌ మాట్లాడుతూ రెస్టారెంట్‌కు ప్రజలు, శ్రేయోభిలాషులు ఆదరాభిమానాలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమానికి గుమ్ముల మోహన్‌ రెడ్డి, మహ్మద్‌ అప్రఫ్‌ అలీ, అబ్బగోని రమేష్‌ గౌడ్‌, యా శ్రీ యామ దయాకర్‌ కవిత, యం.డి. ఇబ్రహీం తదితరులు హాజరై నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News