Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:43 PM

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
15-08-2026 16 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం పరిధిలోని పనికిరి తోట లో జి నాగులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల ఫోటోలకు పూల మాలలు వేసి ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్ త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలని ఎందరో మహానుభావుల పోరాటాల ప్రాణ త్యాగాల వలె వచ్చింది స్వతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జి నాగులు ముదిరాజ్,తాటికొండ శ్రీరాములు,రమేష్,ఉమర్,చందు,నవనీత్,కోటి,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*

Article Image

కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం పరిధిలోని పనికిరి తోట లో జి నాగులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల ఫోటోలకు పూల మాలలు వేసి ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్ త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలని ఎందరో మహానుభావుల పోరాటాల ప్రాణ త్యాగాల వలె వచ్చింది స్వతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జి నాగులు ముదిరాజ్,తాటికొండ శ్రీరాములు,రమేష్,ఉమర్,చందు,నవనీత్,కోటి,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News