కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం పరిధిలోని పనికిరి తోట లో జి నాగులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల ఫోటోలకు పూల మాలలు వేసి ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్ త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలని ఎందరో మహానుభావుల పోరాటాల ప్రాణ త్యాగాల వలె వచ్చింది స్వతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జి నాగులు ముదిరాజ్,తాటికొండ శ్రీరాములు,రమేష్,ఉమర్,చందు,నవనీత్,కోటి,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు
PRINT TIME: August 15, 2026 09:43 PM
ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు*
15-08-2026
16 Views
స్థానికం ప్రతినిధి :
Medchal Malkajgiri incharge
Prabhakar
కీసర సర్కిల్ జవహర్ నగర్ చెన్నాపురం పరిధిలోని పనికిరి తోట లో జి నాగులు ముదిరాజ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి మహనీయుల ఫోటోలకు పూల మాలలు వేసి ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల ప్రాణ త్ త్యాగాలను స్మరించుకుంటూ దేశ అభివృద్ధి సమగ్ర ప్రగతి కోసం ప్రతి ఒక్కరు బాధ్యతతో ముందుకు సాగాలని ఎందరో మహానుభావుల పోరాటాల ప్రాణ త్యాగాల వలె వచ్చింది స్వతంత్ర దినోత్సవం అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జి నాగులు ముదిరాజ్,తాటికొండ శ్రీరాములు,రమేష్,ఉమర్,చందు,నవనీత్,కోటి,కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి