తుంగతుర్తి మండలం గొట్టిపర్తిజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 80వ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామ సమస్యల పరిష్కారపైవ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను గ్రామ యువత అందజేశారు. వారు మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరారు.
అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువత నాలీ మధు ,చింతకుంట్ల విటల్, చింతకుంట్లసైదులు, చీకటినాగరాజు, శివరాత్రి రవి, sk అశ్రప, మహేష్ , ఇడుమాల శంకర్ పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి