Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:54 PM

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
15-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా,: మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గొప్ప పండుగ రోజని అన్నారు. ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడం, ఎన్నో పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగేల్లి వలి, మార్కెట్ డైరెక్టర్ రాచమల్ల తిరుపతయ్య, పట్టణ అధ్యక్షులు రాచమల్ల విజయ్, ఉపాధ్యక్షులు జంపాల భార్గవ్, మాజీ అధ్యక్షులు నాగేల్లి పాండు, నాగేల్లి కృష్ణ, నాగేల్లి నాగేష్, రాచమల్ల ఉమాపతి, నాగేల్లి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కడారి దయాకర్, దడిపల్లి సతీష్, రాచమల్ల వినోద్, నాగేల్లి భాను, రాచమల్ల ప్రభాకర్, రాచమల్ల దినేష్, ప్రజ్ఞాపూర్ విగ్నేష్, కడారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

Article Image

యాదాద్రి భువనగిరి జిల్లా,: మండల కేంద్రంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్ర్య సమరయోధులు, మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం ప్రతి భారతీయుడికి గొప్ప పండుగ రోజని అన్నారు. ఎందరో మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేయడం, ఎన్నో పోరాటాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం లభించిందని పేర్కొన్నారు. వారి త్యాగాలను స్మరించుకుంటూ దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగేల్లి వలి, మార్కెట్ డైరెక్టర్ రాచమల్ల తిరుపతయ్య, పట్టణ అధ్యక్షులు రాచమల్ల విజయ్, ఉపాధ్యక్షులు జంపాల భార్గవ్, మాజీ అధ్యక్షులు నాగేల్లి పాండు, నాగేల్లి కృష్ణ, నాగేల్లి నాగేష్, రాచమల్ల ఉమాపతి, నాగేల్లి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సంఘం సభ్యులు కడారి దయాకర్, దడిపల్లి సతీష్, రాచమల్ల వినోద్, నాగేల్లి భాను, రాచమల్ల ప్రభాకర్, రాచమల్ల దినేష్, ప్రజ్ఞాపూర్ విగ్నేష్, కడారి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News