Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:57 PM

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం
15-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి:80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హేమచందర్ పిళ్ళై ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. దీంతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందనాల పవర్, జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీనితో తోటి పోలీస్ సిబ్బంది, మేధావులు, కుటుంబ సభ్యులు, చైతన్య భారతి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

Sthanikam

పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించిన హేమచందర్ కు ప్రశంసా పత్రం

Article Image

తుంగతుర్తి:80 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పోలీస్ పథకాలలో భాగంగా పోలీస్ శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు “సేవా పథకం” అవార్డుకు సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ హేమచందర్ పిళ్ళై ఉత్తమమైన ప్రతిభ కనబరిచినందుకుగాను సేవా పథకం కు ఎన్నిక కావడం జరిగింది. దీంతో శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తేజస్ నందనాల పవర్, జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకున్నారు. దీనితో తోటి పోలీస్ సిబ్బంది, మేధావులు, కుటుంబ సభ్యులు, చైతన్య భారతి పూర్వ విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News