Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 08:54 PM

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం
15-08-2026 13 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 40వ జయంతి సందర్భంగా తెలంగాణ పొలిటికల్‌ యువజన సమితి (TPYS) యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గిరిధరాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మార్పణ చేసిన మహోన్నత త్యాగమూర్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. ఆయన త్యాగం మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి కోట్లాది మంది ఉద్యమకారుల్లో చైతన్యం నింపిందన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో TPYS జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్, కోఆర్డినేటర్‌ మహాకాళి సురేష్‌చారి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్‌కుమార్, చోల్లేటి శ్రీనివాసచారి, అక్కెనపల్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

కాసోజు శ్రీకాంతాచారి త్యాగం చిరస్మరణీయం

Article Image

యాదాద్రి భువనగిరి: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతాచారి 40వ జయంతి సందర్భంగా తెలంగాణ పొలిటికల్‌ యువజన సమితి (TPYS) యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. జిల్లా అధ్యక్షుడు తంగళ్లపల్లి గిరిధరాచారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

ఈ సందర్భంగా గిరిధరాచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మార్పణ చేసిన మహోన్నత త్యాగమూర్తి శ్రీకాంతాచారి అని కొనియాడారు. ఆయన త్యాగం మలిదశ తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచి కోట్లాది మంది ఉద్యమకారుల్లో చైతన్యం నింపిందన్నారు. అమరుల ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే వారికి అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో TPYS జిల్లా ఉపాధ్యక్షుడు తొర్రి సురేష్, ప్రధాన కార్యదర్శి కొంగరి మహేష్, కోఆర్డినేటర్‌ మహాకాళి సురేష్‌చారి, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి సురుపంగ కుమార్, కార్యదర్శులు నమోజు రాజుచారి, పడిగం శ్రీనివాస్, కోశాధికారి కుంచం రాజు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు వెలిశాల బ్రహ్మచారి, చెన్నోజు నరహరిచారి, కానుగంటి ప్రేమ్‌కుమార్, చోల్లేటి శ్రీనివాసచారి, అక్కెనపల్లి శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News