Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వట్టిమర్తి పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ పవర్ ఆఫ్ అటార్నీ: నమ్మకంతో అప్పగించే అధికారం విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 15, 2026 09:48 PM

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ
15-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల: విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మండలంలోని ఉరుమడ్ల MPPS పాఠశాలకు SSC 1987–88 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.20 వేల విలువైన మైక్‌సెట్‌తో పాటు నోట్‌బుక్స్‌ను బహూకరించారు. పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు మోహన్‌రెడ్డి, సాగర్ల భిక్షం, బొప్పని యాదయ్య, సర్పంచ్ భానుశ్రీ భిక్షం, ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలకు రూ.20 వేల విలువైన మైక్‌సెట్, నోట్‌బుక్స్‌ బహూకరణ

Article Image

చిట్యాల: విద్యార్థుల అభివృద్ధికి పూర్వ విద్యార్థులు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. మండలంలోని ఉరుమడ్ల MPPS పాఠశాలకు SSC 1987–88 బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.20 వేల విలువైన మైక్‌సెట్‌తో పాటు నోట్‌బుక్స్‌ను బహూకరించారు. పాఠశాల విద్యార్థుల విద్యాభివృద్ధికి తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో ఈ సామగ్రిని అందజేశారు.

ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గట్టు మోహన్‌రెడ్డి, సాగర్ల భిక్షం, బొప్పని యాదయ్య, సర్పంచ్ భానుశ్రీ భిక్షం, ప్రధానోపాధ్యాయులు రూపని వెంకన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News