రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం–రేణుక యాదవ్ దంపతుల కుమార్తె స్వాతి–రమేష్ వివాహ వేడుకలు ఆదివారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా నూతన వధూవరులను గ్రామ పెద్దలు, నాయకులు, బంధుమిత్రులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చల్లా బిక్షం యాదవ్, కాంగ్రెస్ నాయకులు సల్ల సత్య ప్రకాష్, చల్ల అశోక్, కడారి శేఖర్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
PRINT TIME: August 16, 2026 07:59 PM
స్వాతి–రమేష్లను ఆశీర్వదించిన ప్రముఖులు.
స్వాతి–రమేష్లను ఆశీర్వదించిన ప్రముఖులు.
16-08-2026
87 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట మండలం నిదానపల్లి గ్రామానికి చెందిన కడారి భిక్షం–రేణుక యాదవ్ దంపతుల కుమార్తె స్వాతి–రమేష్ వివాహ వేడుకలు ఆదివారం చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని బాలాజీ ఫంక్షన్హాల్లో అంగరంగ వైభవంగా జరిగాయి.ఈ సందర్భంగా నూతన వధూవరులను గ్రామ పెద్దలు, నాయకులు, బంధుమిత్రులు ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. వివాహ వేడుకకు స్థానికం దినపత్రిక ఎడిటర్ Dr. కొండ మల్లేశం గౌడ్, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొండ శేఖర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి చల్లా బిక్షం యాదవ్, కాంగ్రెస్ నాయకులు సల్ల సత్య ప్రకాష్, చల్ల అశోక్, కడారి శేఖర్ తదితరులు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి