Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుర్రం శ్రీధర్ స్మారకార్థం ఉచిత మెగా వైద్య శిబిరం విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 16, 2026 09:11 PM

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్
16-08-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ నూతన అధ్యక్షునిగా ఊదరి రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగరెడ్డిగూడెంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.​ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాట్లాడుతూ... వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడి, చివరకు అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తుచేశారు. సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్‌,​ఉపాధ్యక్షుడు ఆరుట్ల చందు, ​ప్రధాన కార్యదర్శి ఊదరి రాకేష్, ​కార్యదర్శి పుర్రు వంశీ,​సాంస్కృతిక కార్యదర్శి బోదుల సాయి కుమార్ లను ఎన్నుకున్నారు. ​ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోదుల లింగస్వామి, బోదుల స్వామి, బోదుల గణేష్, ఆరుట్ల చందు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్

Article Image

ఏకగ్రీవంగా నూతన కమిటీ ఎన్నిక

ఎమ్మార్పీఎస్ చౌటుప్పల్ టౌన్ నూతన అధ్యక్షునిగా ఊదరి రాకేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు, యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాదిగ ఆధ్వర్యంలో గ్రామ కమిటీల నిర్మాణం చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు లింగరెడ్డిగూడెంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.​ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోయ లింగస్వామి మాట్లాడుతూ... వర్గీకరణ సాధనే లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడి, చివరకు అనుకున్న లక్ష్యాన్ని ముద్దాడిందని గుర్తుచేశారు. సంఘ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సమావేశంలో చౌటుప్పల్ టౌన్ అధ్యక్షునిగా ఊదరి రాకేష్‌,​ఉపాధ్యక్షుడు ఆరుట్ల చందు, ​ప్రధాన కార్యదర్శి ఊదరి రాకేష్, ​కార్యదర్శి పుర్రు వంశీ,​సాంస్కృతిక కార్యదర్శి బోదుల సాయి కుమార్ లను ఎన్నుకున్నారు. ​ఈ కార్యక్రమంలో మాదిగ జర్నలిస్టుల ఫోరం మండల అధ్యక్షుడు ఆరుట్ల లింగస్వామి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు బోదుల లింగస్వామి, బోదుల స్వామి, బోదుల గణేష్, ఆరుట్ల చందు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News