భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ గారిని, సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన అహ్మద్ గారిని ఈరోజు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షులు జి. రాజశేఖర్ గౌడ్, కంగ్టి మండల ప్రభారి పట్నం మాణిక్, ముబారక్పూర్ సర్పంచ్ విట్టల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 17, 2026 02:30 PM
మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్.. జిల్లా కార్యదర్శిగా అహ్మద్
మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా మహమ్మద్.. జిల్లా కార్యదర్శిగా అహ్మద్
17-08-2026
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన మహమ్మద్ గారిని, సంగారెడ్డి జిల్లా కార్యదర్శిగా ఎన్నికైన అహ్మద్ గారిని ఈరోజు శాలువాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. నూతన బాధ్యతలు స్వీకరించిన వారు పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పత్తిరి రామకృష్ణ, నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షులు జి. రాజశేఖర్ గౌడ్, కంగ్టి మండల ప్రభారి పట్నం మాణిక్, ముబారక్పూర్ సర్పంచ్ విట్టల్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి