Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 06:32 PM

జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా గర్దాస్‌ విక్రమ్

జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా గర్దాస్‌ విక్రమ్

జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా గర్దాస్‌ విక్రమ్
17-08-2026 72 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీలో ఇంద్రపాలనగర్‌ సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్ర సర్పంచుల జేఏసీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాజీ మంత్రి, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస్‌ గౌడ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యలు విక్రమ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.

రాష్ట్రంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, గ్రామీణాభివృద్ధికి జేఏసీ తరఫున తమ వంతు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. విక్రమ్‌కు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడంపై పలువురు సర్పంచులు, జేఏసీ నాయకులు అభినందనలు తెలిపారు.

సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

జేఏసీ రాష్ట్ర కార్యదర్శిగా గర్దాస్‌ విక్రమ్

Article Image

తెలంగాణ రాష్ట్ర సర్పంచుల జేఏసీలో ఇంద్రపాలనగర్‌ సర్పంచ్‌ గర్దాస్‌ విక్రమ్‌కు కీలక బాధ్యతలు అప్పగించారు. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రాష్ట్ర సర్పంచుల జేఏసీ సమావేశంలో ఆయనను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం మాజీ మంత్రి, రాష్ట్ర సర్పంచుల సంఘం జేఏసీ గౌరవాధ్యక్షుడు వి. శ్రీనివాస్‌ గౌడ్, జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యలు విక్రమ్‌కు నియామక పత్రాన్ని అందజేశారు.

సర్పంచుల సమస్యల పరిష్కారమే లక్ష్యం.

రాష్ట్రంలోని సర్పంచులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడంతో పాటు, గ్రామీణాభివృద్ధికి జేఏసీ తరఫున తమ వంతు కృషి చేస్తామని నాయకులు పేర్కొన్నారు. విక్రమ్‌కు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించడంపై పలువురు సర్పంచులు, జేఏసీ నాయకులు అభినందనలు తెలిపారు.

సమావేశంలో వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, జేఏసీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News