Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కంది పంటలో అధిక దిగుబడికి సులభమైన యాజమాన్య పద్ధతి విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 06:06 PM

ద్వారకుంట వద్ద భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ద్వారకుంట వద్ద భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ద్వారకుంట వద్ద భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే
17-08-2026 15 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ది తెలంగాణ ఎగ్జిట్ ఫిల్లింగ్ స్టేషన్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా నాణ్యమైన ఇంధనం, సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ స్టేట్ హెడ్ టోనేష్ కె చతుర్వేది, టెరిటోరియల్ మేనేజర్ సుధీర్ కనల, సేల్స్ ఆఫీసర్ గుడిసె తేజ్‌దీప్ రెడ్డి, ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆదిత్య యాదవ్, డీలర్ లాం రాజీవ్, మున్సిపల్ చైర్మన్ ఎర్నెని కుసుమ,వెంకటరత్నం బాబు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, డాక్టర్ రామారావు, సర్పంచ్ పాలకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

ద్వారకుంట వద్ద భారత్ పెట్రోలియం ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Article Image

కోదాడ మండల పరిధిలోని ద్వారకుంట సమీపంలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ది తెలంగాణ ఎగ్జిట్ ఫిల్లింగ్ స్టేషన్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్ రావు తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులకు, ప్రయాణికులకు ఈ ఫిల్లింగ్ స్టేషన్ ద్వారా నాణ్యమైన ఇంధనం, సేవలు అందుబాటులోకి రావడం అభినందనీయమన్నారు.వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీపీసీఎల్ స్టేట్ హెడ్ టోనేష్ కె చతుర్వేది, టెరిటోరియల్ మేనేజర్ సుధీర్ కనల, సేల్స్ ఆఫీసర్ గుడిసె తేజ్‌దీప్ రెడ్డి, ఇంజనీరింగ్ ఆఫీసర్ ఆదిత్య యాదవ్, డీలర్ లాం రాజీవ్, మున్సిపల్ చైర్మన్ ఎర్నెని కుసుమ,వెంకటరత్నం బాబు, మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు పాండురంగారావు, ప్రముఖ వైద్యులు డాక్టర్ జాస్తి సుబ్బారావు, డాక్టర్ రామారావు, సర్పంచ్ పాలకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News