Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 08:11 PM

సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం

సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం

సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం
17-08-2026 12 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 10వ తరగతి విద్యార్థిని ఎం. నిత్య ప్రథమ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పురపాలక సంఘ సభ్యులు నిత్యకు మొదటి బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థిని ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

Sthanikam

సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం

Article Image

సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 10వ తరగతి విద్యార్థిని ఎం. నిత్య ప్రథమ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పురపాలక సంఘ సభ్యులు నిత్యకు మొదటి బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థిని ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News