సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 10వ తరగతి విద్యార్థిని ఎం. నిత్య ప్రథమ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పురపాలక సంఘ సభ్యులు నిత్యకు మొదటి బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థిని ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.
PRINT TIME: August 17, 2026 08:11 PM
సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం
సదాశివపేటలో వ్యాస రచన పోటీ.. నిత్యకు ప్రథమ స్థానం
17-08-2026
12 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సదాశివపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణ స్థాయిలో నిర్వహించిన వర్షపు నీటి సంరక్షణ అంశంపై వ్యాస రచన పోటీలో జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ 10వ తరగతి విద్యార్థిని ఎం. నిత్య ప్రథమ ర్యాంక్ సాధించింది. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, మున్సిపల్ కమిషనర్ శివాజీతో పాటు పురపాలక సంఘ సభ్యులు నిత్యకు మొదటి బహుమతిని అందజేసి అభినందించారు. విద్యార్థిని ప్రథమ ర్యాంక్ సాధించడం పట్ల పాఠశాల చైర్మన్ ముద్ద నాగనాథ్, వైస్ చైర్మన్ కూచి శ్రీనివాస్, సెక్రటరీ పోల వెంకటేశం, కరస్పాండెంట్ రఘువర్ధన్ రెడ్డి, డైరెక్టర్ అమరేందర్ రెడ్డి, ప్రిన్సిపల్ ప్రీతి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి