Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 09:03 PM

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం
17-08-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

సత్కరించిన మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్ అవార్డు పొందిన చౌటుప్పల్ తహసీల్దార్ వీరబాయిని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ​స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వివిధ విభాగాలలో సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఆమెకు ఈ గుర్తింపు లభించిందని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్, తిగుళ్ల బాలరాజు, జీపీవోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఉత్తమ తహసీల్దార్ వీరబాయికి ఘన సన్మానం

Article Image

సత్కరించిన మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి

ప్రజాసేవలో విశేష ప్రతిభ కనబరిచి యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి ఉత్తమ తహసీల్దార్ అవార్డు పొందిన చౌటుప్పల్ తహసీల్దార్ వీరబాయిని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు. ​స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. మండల ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వివిధ విభాగాలలో సమర్థవంతమైన సేవలు అందించడం వల్లే ఆమెకు ఈ గుర్తింపు లభించిందని కొనియాడారు.

​ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు బాణాల రాంరెడ్డి, గుత్తా వెంకట్ రెడ్డి, బత్తుల శ్రీహరి, తూర్పుంటి రవి, లచ్చునాయక్, తిగుళ్ల బాలరాజు, జీపీవోలు, ఇతర రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News