నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం హుక్రన్ గ్రామానికి చెందిన గ్రామ పెద్ద డొప్ప అనంత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సోమవారం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అనంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రషీద్, తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జ్ఞాన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 17, 2026 09:06 PM
డొప్ప అనంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
డొప్ప అనంత్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్
17-08-2026
6 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గం నారాయణఖేడ్ మండలం హుక్రన్ గ్రామానికి చెందిన గ్రామ పెద్ద డొప్ప అనంత్ రెడ్డి మృతి చెందిన విషయం తెలుసుకున్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షేట్కార్ సోమవారం ఆయన అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. అనంతరం అనంత్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ కో-ఆప్షన్ సభ్యులు రషీద్, తాహిర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్ వివేకానంద మహేందర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు జ్ఞాన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ బాసి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి