Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జాతీయ గీతాన్ని అవమానించడం తగదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 07:35 AM

కిట్స్ కళాశాల లో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

కిట్స్ కళాశాల లో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

కిట్స్ కళాశాల లో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు
18-08-2026 9 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో,

బ్రహ్మ కుమారీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు మొబైల్ ఫోన్ల అధిక మరియు అనవసర వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సు కు బ్రహ్మ కుమారీస్ సాధకులు, విద్యార్థినులకు మొబైల్ ఫోన్ వినియోగంలో నియంత్రణ, సమయపాలన మరియు డిజిటల్ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ విద్యార్థుల విద్యాభ్యాసంలో ఉపయోగకరమైన సాధనంగా మారిందని, ఆన్‌లైన్ తరగతులు, విద్యా వీడియోలు, ఈ-బుక్స్, సమాచార సేకరణ వంటి అనేక విషయాలకు మొబైల్ ఉపయోగపడుతుందని అయితే, అధికంగా లేదా అనవసరంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని సదస్సులో విద్యార్థినులకు వివరించారు.

అధికంగా ఫోన్స్ ఉపయోగించుట వలన చదువుపై ప్రభావం చూపుతుందని, సమయ వృథా అవుతుందని, అలాగే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటున్నదని వివరించారు. ఈ అవగాహనా ఈ సదస్సు విద్యార్థినులకు మొబైల్ ఫోన్లను సాంకేతిక సాధనంగా సద్వినియోగం చేసుకుంటూ, వాటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, వివిధ విభాగాదిపతులు రమేష్, స్రవంతి, నరేష్ రెడ్డి, శివాజీ, లక్ష్మణ్, మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

Sthanikam

కిట్స్ కళాశాల లో మొబైల్ ఫోన్ల దుష్ప్రభావాలపై విద్యార్థినులకు అవగాహన సదస్సు

Article Image

కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల లో,

బ్రహ్మ కుమారీస్ వారి ఆధ్వర్యంలో విద్యార్థినులకు మొబైల్ ఫోన్ల అధిక మరియు అనవసర వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.

ఈ సదస్సు కు బ్రహ్మ కుమారీస్ సాధకులు, విద్యార్థినులకు మొబైల్ ఫోన్ వినియోగంలో నియంత్రణ, సమయపాలన మరియు డిజిటల్ క్రమశిక్షణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు.

ప్రస్తుత కాలంలో మొబైల్ ఫోన్ విద్యార్థుల విద్యాభ్యాసంలో ఉపయోగకరమైన సాధనంగా మారిందని, ఆన్‌లైన్ తరగతులు, విద్యా వీడియోలు, ఈ-బుక్స్, సమాచార సేకరణ వంటి అనేక విషయాలకు మొబైల్ ఉపయోగపడుతుందని అయితే, అధికంగా లేదా అనవసరంగా మొబైల్ ఫోన్లు ఉపయోగించడం వల్ల విద్యార్థులపై ప్రతికూల ప్రభావాలు పడే అవకాశం ఉందని సదస్సులో విద్యార్థినులకు వివరించారు.

అధికంగా ఫోన్స్ ఉపయోగించుట వలన చదువుపై ప్రభావం చూపుతుందని, సమయ వృథా అవుతుందని, అలాగే మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని, శారీరక ఆరోగ్యం దెబ్బ తింటున్నదని వివరించారు. ఈ అవగాహనా ఈ సదస్సు విద్యార్థినులకు మొబైల్ ఫోన్లను సాంకేతిక సాధనంగా సద్వినియోగం చేసుకుంటూ, వాటి దుష్ప్రభావాలకు దూరంగా ఉండేందుకు ఎంతో ఉపయోగకరంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళ పల్లి గాంధీ, వివిధ విభాగాదిపతులు రమేష్, స్రవంతి, నరేష్ రెడ్డి, శివాజీ, లక్ష్మణ్, మరియు విద్యార్థినులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News