Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు దివీస్ ల్యాబొరేటరీస్ సీఎస్ఆర్ నిధులతో నేలపట్ల సమగ్రాభివృద్ధి: యాజమాన్యం హామీ విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 17, 2026 10:11 PM

రామన్నపేటలో ప్రజావాణికి 4 దరఖాస్తులు

రామన్నపేటలో ప్రజావాణికి 4 దరఖాస్తులు

రామన్నపేటలో ప్రజావాణికి 4 దరఖాస్తులు
17-08-2026 47 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట ఆగస్టు 17 స్థానికం ప్రతినిధి:

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి నాలుగు దరఖాస్తులు అందాయి. ఇందులో మండల పంచాయతీ అధికారి పరిధిలో రెండు, తహసీల్దార్‌కు ఒకటి, ఇరిగేషన్ శాఖ ఏఈకి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీఓ ఆవుల రాములు,ఎంపీవో రఫీ, ఏఈలు ఆశిష్ రాఘవ, సురేష్, నవీన్, ఏపీవో వెంకన్న, మెడికల్ ఆఫీసర్, ఎంఈఓ సురేందర్‌రెడ్డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఇరిగేషన్ ఏఈ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

రామన్నపేటలో ప్రజావాణికి 4 దరఖాస్తులు

Article Image

రామన్నపేట ఆగస్టు 17 స్థానికం ప్రతినిధి:

మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి నాలుగు దరఖాస్తులు అందాయి. ఇందులో మండల పంచాయతీ అధికారి పరిధిలో రెండు, తహసీల్దార్‌కు ఒకటి, ఇరిగేషన్ శాఖ ఏఈకి ఒకటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురాగా, సంబంధిత శాఖల అధికారులు వాటిని పరిశీలించి పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లాల్ బహదూర్, ఎంపీడీఓ ఆవుల రాములు,ఎంపీవో రఫీ, ఏఈలు ఆశిష్ రాఘవ, సురేష్, నవీన్, ఏపీవో వెంకన్న, మెడికల్ ఆఫీసర్, ఎంఈఓ సురేందర్‌రెడ్డి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కళ్యాణి, ఇరిగేషన్ ఏఈ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News