రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం శోభనాధపురం గ్రామానికి చెందిన కీ.శే. ఇంజమూరి లింగయ్య (హోంగార్డు) 20వ వర్ధంతిని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆయన విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. లింగయ్య సేవలను స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు.
కార్యక్రమంలో కుటుంబ సభ్యులు వర్కాల సంజీవ్–పార్వతమ్మ, బల్గురి ఆంజనేయులు–వసంత తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి