సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్లోని పాపన్న విగ్రహానికి ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ముద్ధగోని లక్ష్మీప్రసన్న, కొప్పుల విఠల్ రెడ్డి, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్, అంబాల మల్లేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ఉపేంద్ర యాదవ్, నీరజ గౌడ్, షాలిని తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
ఎల్బీనగర్లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
Editor Desk
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్లోని పాపన్న విగ్రహానికి ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ముద్ధగోని లక్ష్మీప్రసన్న, కొప్పుల విఠల్ రెడ్డి, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్, అంబాల మల్లేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ఉపేంద్ర యాదవ్, నీరజ గౌడ్, షాలిని తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి