Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా పవన్ కళ్యాణ్ గైర్హాజరు.. ఏపీ రాజకీయాల్లో చర్చ విదేశీ నిధులు పొందే స్వచ్ఛంద సంస్థలపై మరింత పారదర్శకతకు కేంద్రం చర్యలు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 18, 2026 08:18 PM

ఎల్బీనగర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

ఎల్బీనగర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

ఎల్బీనగర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
18-08-2026 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌లోని పాపన్న విగ్రహానికి ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ముద్ధగోని లక్ష్మీప్రసన్న, కొప్పుల విఠల్ రెడ్డి, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్, అంబాల మల్లేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ఉపేంద్ర యాదవ్, నీరజ గౌడ్, షాలిని తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ఎల్బీనగర్‌లో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.

Article Image

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు మంగళవారం ఎల్బీనగర్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్‌లోని పాపన్న విగ్రహానికి ప్రముఖులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పాపన్న చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పలువురు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, యాదాద్రి దేవస్థానం ఆలయ పాలక మండలి సభ్యురాలు పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, ముద్దగొని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల నరసింహారెడ్డి, ముద్ధగోని లక్ష్మీప్రసన్న, కొప్పుల విఠల్ రెడ్డి, బీసీ పీపుల్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు బొంగు వెంకటేష్ గౌడ్, అంబాల మల్లేష్ గౌడ్, లక్ష్మీపతి గౌడ్, ఉపేంద్ర యాదవ్, నీరజ గౌడ్, షాలిని తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News