Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:54 PM

మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం

మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం

మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం
23-08-2026 7 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ‘శ్రీ మహాశాస్త్ర సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం గురు పురస్కార అవార్డు మహోత్సవం వైభవంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు సూదగాని రాజు గురుస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి 'ఉత్తమ గురు పురస్కారం' అందుకున్నారు. ​సాక్షాత్ అయ్యప్ప వంశస్థులు, శబరిమలైకి చెందిన పందల రాజకుటుంబీకులు తిరునాల్ సురేష్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును మురళీ గురుస్వామికి బహుకరించారు. ఆధ్యాత్మిక సేవలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.​ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజు గురుస్వామి, ప్రదీప్ తంత్రి గురుస్వామి, తంగవేలు సంతోష్ గురుస్వామి, భరణి వెంకటేష్ గురుస్వామి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన 118 మంది గురుస్వాములకు ఈ సందర్భంగా గురు పురస్కారాలు, అన్నపూర్ణ అవార్డులను ప్రధానం చేశారు.

Sthanikam

మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం

Article Image

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో ‘శ్రీ మహాశాస్త్ర సేవా సంఘం’ ఆధ్వర్యంలో ఆదివారం గురు పురస్కార అవార్డు మహోత్సవం వైభవంగా జరిగింది. సంఘం వ్యవస్థాపకులు సూదగాని రాజు గురుస్వామి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ శ్రీ సత్యదేవ సహిత అయ్యప్పస్వామి దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ బొబ్బిళ్ళ మురళీ గురుస్వామి 'ఉత్తమ గురు పురస్కారం' అందుకున్నారు. ​సాక్షాత్ అయ్యప్ప వంశస్థులు, శబరిమలైకి చెందిన పందల రాజకుటుంబీకులు తిరునాల్ సురేష్ వర్మ చేతుల మీదుగా ఈ అవార్డును మురళీ గురుస్వామికి బహుకరించారు. ఆధ్యాత్మిక సేవలో విశేష కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది.​ఈ కార్యక్రమంలో డాక్టర్ బాలరాజు గురుస్వామి, ప్రదీప్ తంత్రి గురుస్వామి, తంగవేలు సంతోష్ గురుస్వామి, భరణి వెంకటేష్ గురుస్వామి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన 118 మంది గురుస్వాములకు ఈ సందర్భంగా గురు పురస్కారాలు, అన్నపూర్ణ అవార్డులను ప్రధానం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News