Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మురళీ గురుస్వామికి ఘనంగా 'ఉత్తమ గురు పురస్కారం' ప్రదానం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 23, 2026 05:59 PM

మూసీ నీటికి బదులు గోదావరి జలాలు. జల్లెల పెంటయ్య

మూసీ నీటికి బదులు గోదావరి జలాలు. జల్లెల పెంటయ్య

మూసీ నీటికి బదులు గోదావరి జలాలు. జల్లెల పెంటయ్య
23-08-2026 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

మూసీ పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మూసీ నీటికి బదులుగా గోదావరి జలాలను అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్‌ చేశారు. రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం చేపట్టనున్న సీపీఎం జిల్లా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నాకు రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు బోయిని ఆనంద్, మాజీ వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్, శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, నాయకులు బండ జగన్మోహన్‌రెడ్డి, నేమనంది లింగయ్య, బోయిని మల్లేష్, గోగు లింగస్వామి, బోయిని రామచంద్రం, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మూసీ నీటికి బదులు గోదావరి జలాలు. జల్లెల పెంటయ్య

Article Image

రామన్నపేట

మూసీ పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు మూసీ నీటికి బదులుగా గోదావరి జలాలను అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య డిమాండ్‌ చేశారు. రామన్నపేట మండలం నీర్నేముల గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో పాదయాత్ర పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పెంటయ్య మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆగస్టు 29, 30, 31 తేదీల్లో పెండింగ్‌ ప్రాజెక్టులకు నిధుల సాధన కోసం చేపట్టనున్న సీపీఎం జిల్లా పాదయాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ఇందిరాపార్క్‌ వద్ద నిర్వహించే మహాధర్నాకు రైతులు, ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు.కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శివర్గ సభ్యుడు బోయిని ఆనంద్, మాజీ వైస్‌ ఎంపీపీ నాగటి ఉపేందర్, శాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, నాయకులు బండ జగన్మోహన్‌రెడ్డి, నేమనంది లింగయ్య, బోయిని మల్లేష్, గోగు లింగస్వామి, బోయిని రామచంద్రం, ఆవుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News