సూర్యాపేట పట్టణంలోని వి.టి. రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి టూర్స్ అండ్ ట్రావెల్స్ను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు నాగుల వాసు, షేక్ జహీర్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకన్న, నరేందర్ నాయుడు, పడిదల రవి, చెంచల నిఖిల్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.
PRINT TIME: August 23, 2026 05:56 PM
వారాహి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభం
వారాహి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రారంభం
23-08-2026
8 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Biksham
సూర్యాపేట పట్టణంలోని వి.టి. రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన వారాహి టూర్స్ అండ్ ట్రావెల్స్ను ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ సంస్థ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ యండి షఫీ ఉల్లా, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కుమ్మరికుంట్ల వేణుగోపాల్, కౌన్సిలర్లు నాగుల వాసు, షేక్ జహీర్, శ్రీ దండు మైసమ్మ దేవస్థానం చైర్మన్ తంగేళ్ల కరుణాకర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు గడ్డం వెంకన్న, నరేందర్ నాయుడు, పడిదల రవి, చెంచల నిఖిల్, జావేద్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి