ఈనెల 24 సోమవారం రోజున ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభ మండల కేంద్రంలోని దుర్గయ్య కాంప్లెక్స్ లోని మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సీనియర్ పాత్రికేయులు కనతాల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1975 నుండి 2026 వరకు సుమారు 51 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఇబ్రహీం ఉన్నతమైన విలువలతో పాత్రికేయవృత్తిని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ సంతాప సభకు ఆయనతో అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, మిగతా పార్టీల నాయకులు, అభిమానులు, తోటి పాత్రికేయులు విచ్చేసి ఆయనకు నివాళులర్పించాలని కోరుతున్నాం.
PRINT TIME: August 23, 2026 10:20 AM
సీనియర్ పాత్రికేయులు ఇబ్రహీం సంతాప సభ...
సీనియర్ పాత్రికేయులు ఇబ్రహీం సంతాప సభ...
23-08-2026
18 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
ఈనెల 24 సోమవారం రోజున ఆంధ్రజ్యోతి సీనియర్ పాత్రికేయులు మొహమ్మద్ ఇబ్రహీం సంతాప సభ మండల కేంద్రంలోని దుర్గయ్య కాంప్లెక్స్ లోని మినీ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సీనియర్ పాత్రికేయులు కనతాల శశిధర్ రెడ్డి, బూరుగు వెంకటేశం శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 1975 నుండి 2026 వరకు సుమారు 51 సంవత్సరాలు పాత్రికేయ వృత్తిలో కొనసాగిన ఇబ్రహీం ఉన్నతమైన విలువలతో పాత్రికేయవృత్తిని కొనసాగించాలని వారు తెలిపారు. ఈ సంతాప సభకు ఆయనతో అనుబంధం ఉన్న ప్రజాప్రతినిధులు, మిగతా పార్టీల నాయకులు, అభిమానులు, తోటి పాత్రికేయులు విచ్చేసి ఆయనకు నివాళులర్పించాలని కోరుతున్నాం.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి