Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేణిగుంట్ల గణేశ్ గుప్తాకు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి పెనుగొండ అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి:- సవితమ్మ కనుబడుట లేదు న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు విదేశాలకు వెళ్లే వ్యక్తి ఇచ్చే పవర్ ఆఫ్ అటార్నీ – చట్టపరమైన ప్రాధాన్యత, అవసరమైన అంశాలు మరియు ఆధునిక నమూనా డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 21, 2026 10:07 PM

హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి

హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి

హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి
21-08-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

మానవ హక్కుల పరిరక్షణ మిషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన పండ్ల లక్ష్మీదేవి గారు నియమితులయ్యారని హెచ్ఆర్పియం సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కంబగిరి స్వామి కర్నూల్లోని హెచ్ ఆర్ పి సి సంస్థ లీగల్ అడ్వైజర్ కమిటీ నేషనల్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది ఏడి మహబూబ్ బాషా తెలిపారు అనంతరం నూతనంగా నియమితులైన పండ్ల లక్ష్మీదేవి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కై మహిళల సంరక్షణ -పరిరక్షణ, అందరి సంక్షేమం కోసం, బాల్య వివాహాలను, అరికట్టే దిశగా అవగాహన కార్యక్రమాలు పౌరులకు విద్యార్థులకు హక్కుల గురించి అవగాహన కల్పించడంలో సంస్థ నియమ నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తామని రాజ్యాంగ బద్ధంగా ఉన్న కమిషన్ల దృష్టికి ప్రజా సమస్యలు న్యాయం జరిగేలా సంస్థలో నిర్వహిస్తామని తెలిపారు.

Sthanikam

హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి

Article Image

మానవ హక్కుల పరిరక్షణ మిషన్ సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ గా అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణానికి చెందిన పండ్ల లక్ష్మీదేవి గారు నియమితులయ్యారని హెచ్ఆర్పియం సంస్థ నేషనల్ చైర్మన్ ఆర్ కంబగిరి స్వామి కర్నూల్లోని హెచ్ ఆర్ పి సి సంస్థ లీగల్ అడ్వైజర్ కమిటీ నేషనల్ చైర్మన్ హైకోర్టు న్యాయవాది ఏడి మహబూబ్ బాషా తెలిపారు అనంతరం నూతనంగా నియమితులైన పండ్ల లక్ష్మీదేవి మాట్లాడుతూ మానవ హక్కుల పరిరక్షణ కై మహిళల సంరక్షణ -పరిరక్షణ, అందరి సంక్షేమం కోసం, బాల్య వివాహాలను, అరికట్టే దిశగా అవగాహన కార్యక్రమాలు పౌరులకు విద్యార్థులకు హక్కుల గురించి అవగాహన కల్పించడంలో సంస్థ నియమ నిబంధనల మేరకు విధులు నిర్వహిస్తామని రాజ్యాంగ బద్ధంగా ఉన్న కమిషన్ల దృష్టికి ప్రజా సమస్యలు న్యాయం జరిగేలా సంస్థలో నిర్వహిస్తామని తెలిపారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News