Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్ గగన్ మహల్ ముందు ప్రభుత్వ భూమిపై కబ్జా యత్నం – ఉద్రిక్తత గిరిజన గురుకుల పాఠశాలలో అడ్మిషన్లు ప్రారంభం ఎస్సై చైతన్య చందర్ పై వేటు పడింది వాసవీ మాత జయంతి వేడుకల్లో మంత్రి సవిత పాల్గొనడం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 28, 2026 08:45 AM

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్
April 28, 2026 06:40 AM 4 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

కలెక్టరేట్‌లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 265వ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అని పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధి, దేవాలయాల పునరుద్ధరణలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ప్రజల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనలో ఆయన కృషి చిరస్మరణీయమని అధికారుల అభిప్రాయం.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News