PRINT TIME: April 28, 2026 08:45 AM
రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్
రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్
April 28, 2026 06:40 AM
4 Views
స్థానికం ప్రతినిధి :
శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali
కలెక్టరేట్లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 265వ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అని పేర్కొన్నారు.
అమరావతి అభివృద్ధి, దేవాలయాల పునరుద్ధరణలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ప్రజల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనలో ఆయన కృషి చిరస్మరణీయమని అధికారుల అభిప్రాయం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి