కలెక్టరేట్లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 265వ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అని పేర్కొన్నారు.
అమరావతి అభివృద్ధి, దేవాలయాల పునరుద్ధరణలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ప్రజల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనలో ఆయన కృషి చిరస్మరణీయమని అధికారుల అభిప్రాయం.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి