Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 01:17 AM

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్
28-04-2026 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : శ్రీ సత్యసాయి జిల్లా ఇంచార్జ్
Anjali

కలెక్టరేట్‌లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 265వ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అని పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధి, దేవాలయాల పునరుద్ధరణలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ప్రజల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనలో ఆయన కృషి చిరస్మరణీయమని అధికారుల అభిప్రాయం.





Sthanikam

రాజావాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు చిత్రపటానికి నివాళులు అర్పించిన కలెక్టర్

Article Image

కలెక్టరేట్‌లో శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు 265వ జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ నివాళులర్పించి ఆయన సేవలను కొనియాడారు. యువతకు ఆదర్శంగా నిలిచిన మహనీయుడు అని పేర్కొన్నారు.

అమరావతి అభివృద్ధి, దేవాలయాల పునరుద్ధరణలో ఆయన పాత్ర విశేషమని తెలిపారు. ప్రజల సంక్షేమం, సాగునీటి వసతుల కల్పనలో ఆయన కృషి చిరస్మరణీయమని అధికారుల అభిప్రాయం.





మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News