Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:09 AM

చిట్టి తల్లి సృజనం: పాలిథీన్‌కు ప్రత్యామ్నాయం

చిట్టి తల్లి సృజనం: పాలిథీన్‌కు ప్రత్యామ్నాయం

చిట్టి తల్లి సృజనం: పాలిథీన్‌కు ప్రత్యామ్నాయం
14-02-2026 50 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ఎ.శ్రీజ పర్యావరణ హిత కుండీల సృష్టి చేసి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన చిట్టి తల్లి. ఆమె సృజనాత్మకతకు పాఠశాల ఉపాధ్యాయులు సహకరించారు.

విద్యార్థిని వివరాలు: జోగులాంబగడ్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఎ.శ్రీజ. పర్యావరణ హితమైన కుండీలు తయారు చేసి నర్సరీల్లో నల్లటి పాలిథీన్ కవర్లకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్, ఇతర ఉపాధ్యాయులు ఆమె ఆలోచనకు ఆదర్పు.

కుండీల లక్షణాలు: వేరుశనగపొట్టు, సహజ సిద్ధ పదార్థాలతో తయారు చేసిన ఈ కుండీలు మట్టిని నింపి మొక్కలు పెట్టుకుని మట్టిలో పాతితే త్వరగా కలిసిపోతాయి. నల్లటి పాలిథీన్‌లా ఏళ్ల తరబడి మట్టిలో ఉండి పర్యావరణానికి హాని చేయవు. ఈ కొత్త విషయాలు కనుకున్న చిట్టి తల్లి డుగ్గు డుగ్గు బండిపాటకి డాన్స్ చేసే సెలబ్రిటీలకు భిన్నంగా పర్యావరణ హితమైన మార్గాన్ని చూపింది.

సాధించిన అవార్డులు: గతేడాదు సెప్టెంబరులో CSIR Innovation అవార్డుకు ఎంపికై జాతీయ స్థాయిలో మూడో స్థానం. అదే సంవత్సరం TSIC Rural Innovation కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డు. T-Works ‘బయోప్రెస్‌4టీ’ యంత్రం అందజేసి తయారీకి ఊతమిచ్చింది. ఈ చిన్న విద్యార్థిని సృజనాత్మకత పర్యావరణ సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తుంది.

Sthanikam

చిట్టి తల్లి సృజనం: పాలిథీన్‌కు ప్రత్యామ్నాయం

Article Image

ఎ.శ్రీజ పర్యావరణ హిత కుండీల సృష్టి చేసి జాతీయ, రాష్ట్ర స్థాయి అవార్డులు సాధించిన చిట్టి తల్లి. ఆమె సృజనాత్మకతకు పాఠశాల ఉపాధ్యాయులు సహకరించారు.

విద్యార్థిని వివరాలు: జోగులాంబగడ్వాల జిల్లా కేటీదొడ్డి మండలం చింతలకుంట ప్రభుత్వ హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న ఎ.శ్రీజ. పర్యావరణ హితమైన కుండీలు తయారు చేసి నర్సరీల్లో నల్లటి పాలిథీన్ కవర్లకు మార్గదర్శకంగా నిలిచింది. ప్రధానోపాధ్యాయుడు అగస్టీన్, ఇతర ఉపాధ్యాయులు ఆమె ఆలోచనకు ఆదర్పు.

కుండీల లక్షణాలు: వేరుశనగపొట్టు, సహజ సిద్ధ పదార్థాలతో తయారు చేసిన ఈ కుండీలు మట్టిని నింపి మొక్కలు పెట్టుకుని మట్టిలో పాతితే త్వరగా కలిసిపోతాయి. నల్లటి పాలిథీన్‌లా ఏళ్ల తరబడి మట్టిలో ఉండి పర్యావరణానికి హాని చేయవు. ఈ కొత్త విషయాలు కనుకున్న చిట్టి తల్లి డుగ్గు డుగ్గు బండిపాటకి డాన్స్ చేసే సెలబ్రిటీలకు భిన్నంగా పర్యావరణ హితమైన మార్గాన్ని చూపింది.

సాధించిన అవార్డులు: గతేడాదు సెప్టెంబరులో CSIR Innovation అవార్డుకు ఎంపికై జాతీయ స్థాయిలో మూడో స్థానం. అదే సంవత్సరం TSIC Rural Innovation కార్యక్రమంలో రాష్ట్రస్థాయి అవార్డు. T-Works ‘బయోప్రెస్‌4టీ’ యంత్రం అందజేసి తయారీకి ఊతమిచ్చింది. ఈ చిన్న విద్యార్థిని సృజనాత్మకత పర్యావరణ సంరక్షణకు ఆదర్శంగా నిలుస్తుంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News